విభిన్నమైన విద్యాబోధన లక్ష్యం

byసూర్య | Fri, Mar 29, 2024, 01:33 PM

శిశుమందిర్ పాఠశాలల్లో విద్యార్థులకు విభిన్నమైన విద్యాబోధన అందిస్తున్నామని ఉమ్మడి పాలమూరు జిల్లా సరస్వతి విద్య పీఠం కార్యదర్శి కుంటి ఎల్లప్ప అన్నారు. శుక్రవారం నారాయణపేట శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో విద్యార్థుల పేరెంట్స్ సమావేశం నిర్వహించారు. సమాజంలో వ్యక్తిగా మనుగడ సాధించేందుకు అవసరమైన జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని విద్యార్థులకు అందిస్తున్నామని అన్నారు. పేరెంట్స్ నుండి సలహాలు స్వీకరించారు.


Latest News
 

కండోమ్‌లు ఎక్కువగా వాడుతుంది ముస్లింలే.. మోదీకి అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ Sun, Apr 28, 2024, 10:26 PM
తెలంగాణలో తమిళనాడు పార్టీ పోటీ.. Sun, Apr 28, 2024, 08:59 PM
78 ఏళ్ల వయసులో ఇంటర్ పరీక్షలు రాస్తున్న కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి Sun, Apr 28, 2024, 08:54 PM
ఓయూలో నీటి కష్టాలు.. 1000 మందికి ఒక్క ట్యాంకరా?.. ఆగ్రహంతో ఊగిపోయిన అమ్మాయిలు Sun, Apr 28, 2024, 08:50 PM
తెలంగాణ: మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చి పడింది Sun, Apr 28, 2024, 08:45 PM