శ్రీరంగాపురం ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు

byసూర్య | Fri, Mar 29, 2024, 01:23 PM

వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండల కేంద్రంలోని రంగనాథ ఆలయం హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. రెండు నెలలుగా రూ. 2, 02, 281 ఆదాయం సమకూరిందని ఆలయ కార్యనిర్వహణాధికారి శేఖర్ గౌడ్, పరిశీలకుడు ఆంజనేయులు తెలిపారు. రంగనాథుడు జాతర ఉగాది పండగ వరకు కొనసాగుతుందని ఈఓ తెలిపారు. కార్యక్రమంలో కార్యనిర్వాహక కమిటీ సభ్యులు మధుమోహన్ రెడ్డి, వినయ్ కుమార్ రెడ్డి, పర్యవేక్షకుడు మహేశ్, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.


Latest News
 

కండోమ్‌లు ఎక్కువగా వాడుతుంది ముస్లింలే.. మోదీకి అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ Sun, Apr 28, 2024, 10:26 PM
తెలంగాణలో తమిళనాడు పార్టీ పోటీ.. Sun, Apr 28, 2024, 08:59 PM
78 ఏళ్ల వయసులో ఇంటర్ పరీక్షలు రాస్తున్న కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి Sun, Apr 28, 2024, 08:54 PM
ఓయూలో నీటి కష్టాలు.. 1000 మందికి ఒక్క ట్యాంకరా?.. ఆగ్రహంతో ఊగిపోయిన అమ్మాయిలు Sun, Apr 28, 2024, 08:50 PM
తెలంగాణ: మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చి పడింది Sun, Apr 28, 2024, 08:45 PM