కొడంగల్ నుంచి 50 వేల మెజార్టీ రావాలి: సీఎం

byసూర్య | Fri, Mar 29, 2024, 01:19 PM

మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానానికి నిర్వహించే ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి 50వేల మెజార్టీ ఇవ్వాలని గురువారం సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. ఇందుకోసం మూడంచెలుగా సమన్వయ కమిటీలు వేసుకొని పని చేయాలని, ఏప్రిల్ 8న కొడంగల్ మళ్లీ వచ్చి సమన్వయ కమిటీ సభ్యులతో ఎంత మెజార్టీ ఇస్తారో రాయించుకుని సంతకాలు తీసుకుంటానన్నారు. ఇవే సమన్వయ కమిటీలు తర్వాత నిర్వహించే ఇందిరమ్మ కమిటీలుగా రూపాంతరం చెందుతాయన్నారు.


Latest News
 

ఏపీలో ముగిసిన ఎన్నికలు.. హైదరాబాద్‌ మెట్రోకు కొత్త ఉత్సాహం Tue, May 14, 2024, 08:14 PM
ప్రభుత్వ ఉద్యోగం పేరుతో మోసం.. పాపం నిరుద్యోగి, చివరకు ఇలా.. Tue, May 14, 2024, 08:12 PM
పోలింగ్ ముగిశాక మందుబాబుల వెతలు.. పగోడికి కూడా ఈ కష్టం రావొద్దు భయ్యా Tue, May 14, 2024, 08:10 PM
అల్లునితో చిల్‌ అవుతున్న బండి సంజయ్.. స్కూటీపై చక్కర్లు, బేకరీలో ఐస్‌క్రీం ముచ్చట్లు Tue, May 14, 2024, 08:09 PM
5 నెలల పసికందును పీక్కుతిన్న పెంపుడు కుక్క Tue, May 14, 2024, 08:07 PM