ఈదుల చెరువును సందర్శించిన డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి

byసూర్య | Fri, Mar 29, 2024, 01:17 PM

వనపర్తి జిల్లా మెట్టుపల్లి ఈదుల చెరువును రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గురువారం ఈదుల చెరువును సందర్శించారు. ఈదుల చెరువు నుండి మోటార్ల ద్వారా నీరు ఎత్తి పోసే రంగం గడ్డ, నందిమల్ల గడ్డ, వేపుల గడ్డ మెట్టుపల్లి, మెట్టుపల్లి తాండ రైతుల 2 వేలు ఎకరాలు విస్తీరంలో పంటలు ఎండిపోతున్నాయన్నారు. దీంతో లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో మూటలు వేసి పంటలు కాపాడుకోవాలని చిన్నారెడ్డి సూచించారు.


Latest News
 

కండోమ్‌లు ఎక్కువగా వాడుతుంది ముస్లింలే.. మోదీకి అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ Sun, Apr 28, 2024, 10:26 PM
తెలంగాణలో తమిళనాడు పార్టీ పోటీ.. Sun, Apr 28, 2024, 08:59 PM
78 ఏళ్ల వయసులో ఇంటర్ పరీక్షలు రాస్తున్న కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి Sun, Apr 28, 2024, 08:54 PM
ఓయూలో నీటి కష్టాలు.. 1000 మందికి ఒక్క ట్యాంకరా?.. ఆగ్రహంతో ఊగిపోయిన అమ్మాయిలు Sun, Apr 28, 2024, 08:50 PM
తెలంగాణ: మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చి పడింది Sun, Apr 28, 2024, 08:45 PM