byసూర్య | Fri, Mar 29, 2024, 01:17 PM
వనపర్తి జిల్లా మెట్టుపల్లి ఈదుల చెరువును రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గురువారం ఈదుల చెరువును సందర్శించారు. ఈదుల చెరువు నుండి మోటార్ల ద్వారా నీరు ఎత్తి పోసే రంగం గడ్డ, నందిమల్ల గడ్డ, వేపుల గడ్డ మెట్టుపల్లి, మెట్టుపల్లి తాండ రైతుల 2 వేలు ఎకరాలు విస్తీరంలో పంటలు ఎండిపోతున్నాయన్నారు. దీంతో లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో మూటలు వేసి పంటలు కాపాడుకోవాలని చిన్నారెడ్డి సూచించారు.