నా కోసం అహర్నిశలు కష్టపడిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా: మన్నే

byసూర్య | Fri, Mar 29, 2024, 01:15 PM

మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా తనకు ఓటు వేసిన ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజా ప్రతినిధులకు కాంగ్రెస్ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డి గురువారం సాయంత్రం 5: 00 గంటలకు పోలింగ్ ముగిసిన అనంతరం ధన్యవాదాలు తెలిపారు. తనకోసం అహర్నిశలు కష్టపడిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను అన్నారు. ఈ ఎన్నికలలో తను గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.


Latest News
 

కండోమ్‌లు ఎక్కువగా వాడుతుంది ముస్లింలే.. మోదీకి అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ Sun, Apr 28, 2024, 10:26 PM
తెలంగాణలో తమిళనాడు పార్టీ పోటీ.. Sun, Apr 28, 2024, 08:59 PM
78 ఏళ్ల వయసులో ఇంటర్ పరీక్షలు రాస్తున్న కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి Sun, Apr 28, 2024, 08:54 PM
ఓయూలో నీటి కష్టాలు.. 1000 మందికి ఒక్క ట్యాంకరా?.. ఆగ్రహంతో ఊగిపోయిన అమ్మాయిలు Sun, Apr 28, 2024, 08:50 PM
తెలంగాణ: మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చి పడింది Sun, Apr 28, 2024, 08:45 PM