నేనెక్కడున్న నా మనసు కొడంగల్ ప్రజల మీదే: సీఎం

byసూర్య | Fri, Mar 29, 2024, 01:06 PM

నేనెక్కడున్న నా మనసు, కన్ను, ఎప్పుడూ కొండంగల్ ప్రజల మీదే ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం కొడంగల్ లోని ఆయన నివాసంలో కార్యకర్తలు, అభిమానులతో గురువారం సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కొడంగల్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని, పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. తాను కష్టాలలో ఉన్నప్పుడు కొడంగల్ ప్రజలు అండగా ఉన్నారని భావోద్వేగానికి లోనయ్యారు.


Latest News
 

కండోమ్‌లు ఎక్కువగా వాడుతుంది ముస్లింలే.. మోదీకి అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ Sun, Apr 28, 2024, 10:26 PM
తెలంగాణలో తమిళనాడు పార్టీ పోటీ.. Sun, Apr 28, 2024, 08:59 PM
78 ఏళ్ల వయసులో ఇంటర్ పరీక్షలు రాస్తున్న కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి Sun, Apr 28, 2024, 08:54 PM
ఓయూలో నీటి కష్టాలు.. 1000 మందికి ఒక్క ట్యాంకరా?.. ఆగ్రహంతో ఊగిపోయిన అమ్మాయిలు Sun, Apr 28, 2024, 08:50 PM
తెలంగాణ: మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చి పడింది Sun, Apr 28, 2024, 08:45 PM