అదుపుతప్పి తుఫాను బోల్తా పెళ్లి బృందానికి గాయాలు

byసూర్య | Fri, Mar 29, 2024, 01:04 PM

వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండలం నాగసాని పల్లెకు చెందిన పెళ్లి బృందం బుసిరెడ్డి పల్లెకు పెళ్లికి వెళ్లే క్రమంలో గురువారం తుఫాన్ అదుపుతప్పి బోల్తా పడి గాయపడ్డారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శిక్ష పొందిన సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి బాధితులను పరామర్శించారు. ఆంజనేయులు, సాయి తేజను మెరుగైన వైద్యం కోసం నిమ్స్ హాస్పిటల్ కి తరలించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే వైద్యులకు సూచించారు.


Latest News
 

కండోమ్‌లు ఎక్కువగా వాడుతుంది ముస్లింలే.. మోదీకి అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ Sun, Apr 28, 2024, 10:26 PM
తెలంగాణలో తమిళనాడు పార్టీ పోటీ.. Sun, Apr 28, 2024, 08:59 PM
78 ఏళ్ల వయసులో ఇంటర్ పరీక్షలు రాస్తున్న కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి Sun, Apr 28, 2024, 08:54 PM
ఓయూలో నీటి కష్టాలు.. 1000 మందికి ఒక్క ట్యాంకరా?.. ఆగ్రహంతో ఊగిపోయిన అమ్మాయిలు Sun, Apr 28, 2024, 08:50 PM
తెలంగాణ: మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చి పడింది Sun, Apr 28, 2024, 08:45 PM