తెల్లవారుజామున చోరీకి యత్నం.. దుండగుడు పరారీ

byసూర్య | Fri, Mar 29, 2024, 01:03 PM

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో శుక్రవారం ఉదయం ద్విచక్ర వాహనాన్ని దొంగలించడానికి ప్రయత్నించిన దుండగుడిని గుర్తించడంతో పరారీ అయ్యాడు. దుండగుడు ద్విచక్ర వాహనాన్ని తీసుకొచ్చి అంబేద్కర్ చౌక్ వద్ద నిలిపాడు. వెనక బాగాన ఉన్న నంబర్ ప్లేట్ ను విరగ్గొడుతుండగా చుట్టుపక్కల వారు గమనించి దుండగుడిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. వెంటనే వాహనాన్ని అక్కడ నిలిపి పరారీ అయ్యాడు. వాహనం ఎవరిదో ఇంకా తెలియలేదు.


Latest News
 

కండోమ్‌లు ఎక్కువగా వాడుతుంది ముస్లింలే.. మోదీకి అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ Sun, Apr 28, 2024, 10:26 PM
తెలంగాణలో తమిళనాడు పార్టీ పోటీ.. Sun, Apr 28, 2024, 08:59 PM
78 ఏళ్ల వయసులో ఇంటర్ పరీక్షలు రాస్తున్న కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి Sun, Apr 28, 2024, 08:54 PM
ఓయూలో నీటి కష్టాలు.. 1000 మందికి ఒక్క ట్యాంకరా?.. ఆగ్రహంతో ఊగిపోయిన అమ్మాయిలు Sun, Apr 28, 2024, 08:50 PM
తెలంగాణ: మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చి పడింది Sun, Apr 28, 2024, 08:45 PM