పోలింగ్ పై సిబ్బందికి అవగాహన తప్పనిసరి

byసూర్య | Fri, Mar 29, 2024, 12:54 PM

పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్ నిర్వహణపై పోలింగ్ అధికారులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని కొమురంభీం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లో మాస్టర్ ట్రైనర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లతో కలిసి పాల్గొని మాట్లాడారు. విధులు నిర్వహించే పీవో, ఏపీవో, ఇతర పోలింగ్ సిబ్బందికి ప్రతి అంశంపై మాస్టర్ ట్రైనర్లు అవగాహన కల్పించాలని సూచించారు.


Latest News
 

కండోమ్‌లు ఎక్కువగా వాడుతుంది ముస్లింలే.. మోదీకి అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ Sun, Apr 28, 2024, 10:26 PM
తెలంగాణలో తమిళనాడు పార్టీ పోటీ.. Sun, Apr 28, 2024, 08:59 PM
78 ఏళ్ల వయసులో ఇంటర్ పరీక్షలు రాస్తున్న కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి Sun, Apr 28, 2024, 08:54 PM
ఓయూలో నీటి కష్టాలు.. 1000 మందికి ఒక్క ట్యాంకరా?.. ఆగ్రహంతో ఊగిపోయిన అమ్మాయిలు Sun, Apr 28, 2024, 08:50 PM
తెలంగాణ: మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చి పడింది Sun, Apr 28, 2024, 08:45 PM