శ్రీనివాసరెడ్డిని కలిసిన ప్రగతి నగర్ ఆర్యవైశ్య సంఘ సభ్యులు

byసూర్య | Fri, Mar 29, 2024, 12:51 PM

నిజాంపేట్ మున్సిపల్ పరిధిలోని ప్రగతి నగర్ కు చెందిన ఆర్యవైశ్య సంఘం సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లాడి మహేష్ ఆధ్వర్యంలో శుక్రవారం కొలను శ్రీనివాసరెడ్డిని కలిసి అమ్మవారి టెంపుల్ కు సరిపడా స్థలం గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ విశ్వనాధ్, ట్రెజర్ పవన్, సభ్యులు మురళి, నళినికాంత్, వెంకటేష్, మహిళా సభ్యులు, తదితరులు పాల్గొన్నారు


Latest News
 

కండోమ్‌లు ఎక్కువగా వాడుతుంది ముస్లింలే.. మోదీకి అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ Sun, Apr 28, 2024, 10:26 PM
తెలంగాణలో తమిళనాడు పార్టీ పోటీ.. Sun, Apr 28, 2024, 08:59 PM
78 ఏళ్ల వయసులో ఇంటర్ పరీక్షలు రాస్తున్న కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి Sun, Apr 28, 2024, 08:54 PM
ఓయూలో నీటి కష్టాలు.. 1000 మందికి ఒక్క ట్యాంకరా?.. ఆగ్రహంతో ఊగిపోయిన అమ్మాయిలు Sun, Apr 28, 2024, 08:50 PM
తెలంగాణ: మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చి పడింది Sun, Apr 28, 2024, 08:45 PM