ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన జేసి

byసూర్య | Fri, Mar 29, 2024, 12:46 PM

నాగర్ కర్నూల్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల పైకా భవనంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని గురువారం అదనపు కలెక్టర్ సీతారామారావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. పోలింగ్ కేంద్రంలోనికి ఓటు హక్కు ఉన్న వారిని మాత్రమే అనుమతించాలని, సెల్ఫోన్లు, పెన్ను, ఇతర వస్తువులను పోలింగ్ కేంద్రంలోనికి అనుమతించ కూడదని పోలింగ్ అధికారులకు సూచించారు.


Latest News
 

కండోమ్‌లు ఎక్కువగా వాడుతుంది ముస్లింలే.. మోదీకి అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ Sun, Apr 28, 2024, 10:26 PM
తెలంగాణలో తమిళనాడు పార్టీ పోటీ.. Sun, Apr 28, 2024, 08:59 PM
78 ఏళ్ల వయసులో ఇంటర్ పరీక్షలు రాస్తున్న కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి Sun, Apr 28, 2024, 08:54 PM
ఓయూలో నీటి కష్టాలు.. 1000 మందికి ఒక్క ట్యాంకరా?.. ఆగ్రహంతో ఊగిపోయిన అమ్మాయిలు Sun, Apr 28, 2024, 08:50 PM
తెలంగాణ: మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చి పడింది Sun, Apr 28, 2024, 08:45 PM