byసూర్య | Fri, Mar 29, 2024, 12:06 PM
దేవరకద్ర మండలం పరిధిలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ ప్రతాప్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం కోయిల్ సాగర్ లో 17. 3 అడుగుల నీరు ఉందని అరయకట్టు రైతుల పంట పొలాలకు ఐదో విడత నీటిని గురువారం నుంచి విడుదల చేసినట్టు ఆయన తెలిపారు నిరంతరంగా పది రోజులపాటు నీటిని విడుదల ఉంటుందని రైతులు నీటిని వృధాచేయకుండా సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు.