byసూర్య | Fri, Mar 29, 2024, 11:44 AM
జగిత్యాల భార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు డబ్బు లక్ష్మారెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పుష్ప గుచ్చం అందజేయగా ఆయన లక్ష్మారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు శ్రీపాల్ రెడ్డి, నరేందర్, మల్లికార్జున్, గంగాధర్, వినోద్ రావు, మెట్ట మహేందర్, తదితరులు ఉన్నారు.