ఉపాధిని ఎత్తివేసే ఆలోచన విరమించుకోవాలి

byసూర్య | Thu, Mar 28, 2024, 04:26 PM

ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసే ప్రయత్నం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, అట్టి ఆలోచనను విరమించుకోవాలని ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర నాయకుడు బందెల వెంకయ్య డిమాండ్ చేశారు.
గురువారం తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలు రాయల వెంకటనారాయణ భవనంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఉపాధి కూలీలు పని చేసినా ఇంతవరకు బిల్లులు రాలేదని, వెంటనే బిల్లులు మంజూరు చేయాలన్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM