బీఆర్ఎస్ కౌన్సిలర్ చాంద్ పాషాను పరామర్శించిన సండ్ర

byసూర్య | Thu, Mar 28, 2024, 04:27 PM

కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిలో గాయపడి చికిత్స చేయించుకోని సత్తుపల్లి ఎన్టీఆర్ నగర్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న మున్సిపల్ కౌన్సిలర్ ఎస్కే చాంద్ పాషా ను గురువారం మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పరామర్శించారు.
ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు ఉమామహేశ్వరరావు, దొడ్డ శంకరరావు, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM