పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలి

byసూర్య | Thu, Mar 28, 2024, 04:26 PM

జాతీయ ఉపాధిహామీలో పని చేస్తున్న కూలీలకు పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని ఏఐపీకేఎంఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శివలింగం, హనుమంతురావు డిమాండ్ చేశారు.
గురువారం సత్తుపల్లిలోని నీలం రామచంద్రయ్య భవనంలో జరిగిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ఉపాధిహామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు బిల్లులు చెల్లించటం లేదన్నారు. ఈ పథకాన్ని మోదీ ప్రభుత్వం తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM