రుణాలను, సేవలను సద్వినియోగం చేసుకోవాలి: డీసీసీబీ డైరెక్టర్

byసూర్య | Thu, Mar 28, 2024, 04:01 PM

మిత్ర పథకం ద్వారా అందించే ఇంటి నిర్మాణం, విద్యా రుణాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని డిసిసిబి డైరెక్టర్ కె. వంశీధర్ రెడ్డి అన్నారు. గురువారం వనపర్తి జిల్లా కొత్తకోట సింగిల్ విండో కార్యాలయంలో మహాజన సభ సమావేశంలో మాట్లాడుతూ. సహకార సంఘంలో రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో చెల్లించి పిఎసిఎస్ అభివృద్ధికి సహకరించాలన్నారు. ప్రతి ఏడాది రైతులకు సాగుకు ఇబ్బంది లేకుండా ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM