పెంచిన టెట్ ఫీజులు తగ్గించాలి

byసూర్య | Thu, Mar 28, 2024, 03:55 PM

తెలంగాణలో పెంచిన టెట్ ఫీజులను తగ్గించాలని నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం బిజ్వర్ గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమంతుల వేదిక ఉమ్మడి పాలమూరు జిల్లా సమన్వయకర్త మహేష్ గౌడ్ గురువారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన టెట్ నోటిఫికేషన్ లో ఒక పేపర్ కు దరఖాస్తు చేసుకుంటే 1000 రూపాయలు, రెండు పేపర్లకు రెండు వేలు చెల్లించవలసి వస్తుందని, దీంతో అభ్యర్థులు ఆర్థిక సమస్యలకు గురవుతున్నారని వెంటనే టెట్ ఫీజు తగ్గించాలని కోరారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM