రైస్ మిల్లును తనిఖీ చేసిన తహసీల్దార్

byసూర్య | Thu, Mar 28, 2024, 03:53 PM

వనపర్తి జిల్లా పానగల్ మండల కేంద్రంతో పాటు చింతకుంట, మాందాపూర్, బుసిరెడ్డిపల్లి, కేతేపల్లి, గోప్లాపూర్, రేమొద్దుల గ్రామాల రైస్ మిల్లులను గురువారం తాసిల్దార్ సుభాష్ నాయుడు, డిటి అశోక్, ఆర్ఎ మహేష్ లు మూడు బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. ఆయా గ్రామాలలో ఉన్న మిల్లులు వినియోగంలో ఉన్నాయా లేవా? మిల్లులకు కేటాయించిన ధాన్యాన్ని అనుగుణంగా సిఎంఆర్ బియ్యం నిర్దేశించిన ప్రకారం సరఫరా చేయాలని మిల్లర్లకు సూచించారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM