ఉపాధి పనులపై నిర్లక్ష్యం వద్దు: ఎంపీడీఓ

byసూర్య | Thu, Mar 28, 2024, 03:51 PM

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని వివిధ గ్రామాలలో జరుగుతున్న ఉపాధి హామీ పనులపై నిర్లక్ష్యం చేయొద్దని అధికారులకు ఎంపీడీఓ రవీంద్ర సూచించారు. గురువారం అయ్యవారిపల్లి గ్రామసమీపంలో గల చెరువులో జరుగుతున్న ఉపాధి పనులను ఎంపీడీఓ పరిశీలించారు. మండలంలో 1728 మంది ఉపాధి పొందుతున్నారన్నారు. ఉపాధి పనులపై ప్రజలకు అవగాహన కల్పించి కూలీల సంఖ్య పెంచాలన్నారు. పని ప్రదేశంలో కూలీలకు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించాలని అన్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM