రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి చేయాలి

byసూర్య | Thu, Mar 28, 2024, 01:22 PM

రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి చేయాలని రైతులు తీర్మానించారు. బుధవారం భిక్కనూరు మండలం తిప్పాపూర్ గ్రామ సింగిల్ విండో మహాజనసభ గ్రామ రైతు వేదికలో సొసైటీ అధ్యక్షులు వెంకటరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మహాజన సభలో పలు తీర్మానాలు చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని రైతులు కోరారు. ఇటీవల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే ఎకరాకు రూ.25వేలు నష్టపరిహారం చెల్లించాలన్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM