బోరు తవ్వకం పనులు ప్రారంభం

byసూర్య | Thu, Mar 28, 2024, 01:20 PM

దోమకొండ మండలం అంచనూరు గ్రామంలో నీటి ఎద్దడి అధికంగా ఉందని గ్రామస్తులు, బిజెపి నాయకులు కామారెడ్డి ఎమ్మెల్యే కెవిఆర్ కి సమాచారం అందించడంతో స్పందించిన ఆయన ఎమ్మెల్యే నిధుల నుండి బోరును బుధవారం తవ్వించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, నాయకులు రవీందర్ రెడ్డి, అనుపాటి రవీందర్ రెడ్డి, తిప్పాపురం రవి, గ్రామ అధ్యక్షులు రవి, సత్యనారాయణ, లక్ష్మణ్, నీలంరెడ్డి, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM