byసూర్య | Thu, Mar 28, 2024, 01:18 PM
దోమకొండ మండల కేంద్రంలోని చాముండేశ్వరి ఆలయంలో బుధవారం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. రూ. 1, 12, 741 ఆదాయం వచ్చినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు పాలకుర్తి శేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తిర్మల్ గౌడ్, అనంతరెడ్డి, సీతారాం మధు, రాములు, సిద్ధారెడ్డి, బాలరాజ్, చెన్నం రవి, బట్టు రాజు, మధు, శంకర్, సుధాకర్, విజయ్, సాయిరెడ్డి, గోపాల్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ, కార్యదర్శి పాండులు పాల్గొన్నారు.