చాముండేశ్వరి ఆలయంలో హుండీ లెక్కింపు

byసూర్య | Thu, Mar 28, 2024, 01:18 PM

దోమకొండ మండల కేంద్రంలోని చాముండేశ్వరి ఆలయంలో బుధవారం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. రూ. 1, 12, 741 ఆదాయం వచ్చినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు పాలకుర్తి శేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తిర్మల్ గౌడ్, అనంతరెడ్డి, సీతారాం మధు, రాములు, సిద్ధారెడ్డి, బాలరాజ్, చెన్నం రవి, బట్టు రాజు, మధు, శంకర్, సుధాకర్, విజయ్, సాయిరెడ్డి, గోపాల్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ, కార్యదర్శి పాండులు పాల్గొన్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM