బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ గా వీరభద్రం

byసూర్య | Thu, Mar 28, 2024, 12:59 PM

భిక్కనూరు మండల పరిధిలోని బీటిఎస్ లో గల టీయూ దక్షిణ ప్రాంగణం, సామాజిక శాస్త్రం విభాగం, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ గా సోషల్ వర్క్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ వీరభద్రం నియమితులయ్యారు. బుధవారం ప్రిన్సిపల్ సుధాకర్ గౌడ్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. వీరభద్రం మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి సామాజిక శాస్త్రం బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వార్డెన్ యాలాద్రి ఉన్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM