మొరం తవ్వకాలను అరికట్టాలి

byసూర్య | Thu, Mar 28, 2024, 01:31 PM

భిక్కనూరు మండలం అంతంపల్లి గ్రామ శివారులో అక్రమ మొరం తవ్వకాలను అరికట్టాలని గ్రామస్తులు కోరారు. ఈ మేరకు బుధవారం మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూపాల్ తాసిల్దార్ శివప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామంలోని ఎర్రకుంటలో అర్ధరాత్రి అక్రమంగా మొరం తవ్వకాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ విషయంలో రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. మొరం తవ్వకాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM