నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత ఇవ్వాలి

byసూర్య | Fri, Mar 01, 2024, 04:11 PM

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి కిసాన్ సెల్ నాయకులు సైనికుల్లా కష్టపడ్డారని, నామినేటెడ్ పోస్టుల్లో కిసాన్ కాంగ్రెస్ కు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మొక్క శేఖర్ గౌడ్ అన్నారు.
సత్తుపల్లి, కల్లూరులో జరిగిన సమావేశాల్లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాకి చెందిన వారికే ఎంపీ టికెట్ ఇవ్వాలన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక రైతుల పరిస్థితులు దుర్భరంగా మారాయన్నారు.


Latest News
 

తెలంగాణలో మరో జూపార్క్ ,,,ఫోర్త్ సిటీలో ఏర్పాటు Fri, Sep 20, 2024, 09:56 PM
దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిపై.. హెచ్‌ఎండీకే హైకోర్టు నోటీసులు జారీ Fri, Sep 20, 2024, 08:34 PM
పాస్ పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు చేయించాలని వినతి Fri, Sep 20, 2024, 08:30 PM
ఓఆర్ఆర్‌పై కొత్తగా మరో మూడు ఇంటర్‌చేంజ్‌లు.. ఆ ప్రాంతాల్లో ఏర్పాటు Fri, Sep 20, 2024, 08:19 PM
పేదలకు రేవంత్ సర్కారు తీపి కబురు... పది రోజుల్లోనే విధివిధానాలు ఖరారు Fri, Sep 20, 2024, 08:17 PM