పాస్ పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు చేయించాలని వినతి

byసూర్య | Fri, Sep 20, 2024, 08:30 PM

సంగారెడ్డిలో పాస్ పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు చేయించాలని కోరుతూ మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావుకు అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం సమర్పించారు. పాస్ పోర్ట్ కార్యాలయం లేకపోవడంతో హైదరాబాద్ కు వెళ్లాల్సి వస్తుందని ఎంపీకి వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు జగన్, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.


Latest News
 

యాదాద్రిలో స్టీల్ లింక్ బ్రిడ్జి.. దేశంలోనే రెండో అతి పెద్దది Fri, Sep 20, 2024, 10:17 PM
వడ్లకు రూ.500 బోనస్, హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు Fri, Sep 20, 2024, 10:14 PM
90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకుల అత్యాచారం..! Fri, Sep 20, 2024, 10:12 PM
భజన పేరుతో.. మిరప తోటలోనే యవ్వారం పెట్టేశాడు Fri, Sep 20, 2024, 10:00 PM
తెలంగాణలో మరో జూపార్క్ ,,,ఫోర్త్ సిటీలో ఏర్పాటు Fri, Sep 20, 2024, 09:56 PM