byసూర్య | Fri, Mar 01, 2024, 04:09 PM
వ్యవస్థీకృత నేరాల నియంత్రణకు దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్లడం ద్వారా ఉత్తమ ఫలితాలు వస్తాయని పోలీసు కమిషనర్ సునీల్ దత్ అన్నారు. ఖమ్మంలోని శుక్రవారం నెలవారీ నేర సమీక్ష సమావేశం పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ మాట్లాడుతూ. ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో విధిగా విజబుల్ పోలీసింగ్ అమలు చేయాలని తద్వారా నేరాలు నియంత్రణలో వుంటాయని అన్నారు.