కట్టకూర్- సీతారాంపురం రోడ్డు పనులు ప్రారంభం

byసూర్య | Fri, Mar 01, 2024, 04:08 PM

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం సీతారాంపురం గ్రామంలో కట్టకూర్ నుండి సీతారాంపురం వరకు రూ. 220. 00 లక్షలతో నిర్మించనున్న నూతన బి.టి రోడ్డుకు ఉపముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖా మంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం పార్టీ శ్రేణులతో కలిసి శంఖుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఇక నుంచి అభివృధ్ది పనులు సాగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

యాదాద్రిలో స్టీల్ లింక్ బ్రిడ్జి.. దేశంలోనే రెండో అతి పెద్దది Fri, Sep 20, 2024, 10:17 PM
వడ్లకు రూ.500 బోనస్, హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు Fri, Sep 20, 2024, 10:14 PM
90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకుల అత్యాచారం..! Fri, Sep 20, 2024, 10:12 PM
భజన పేరుతో.. మిరప తోటలోనే యవ్వారం పెట్టేశాడు Fri, Sep 20, 2024, 10:00 PM
తెలంగాణలో మరో జూపార్క్ ,,,ఫోర్త్ సిటీలో ఏర్పాటు Fri, Sep 20, 2024, 09:56 PM