byసూర్య | Fri, Mar 01, 2024, 04:06 PM
కూసుమంచి మండలంలోని పాలేరు పాత కాలువ నుండి కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లోని రైతులు సాగు చేసిన పంటలకు సాగునీటి అవసరాల కోసం పాత కాలువ నీటిని విడుదల చేయాలని రెండు సార్లు ఆందోళన చేపట్టారు.
అధికారులు సర్దిచెప్పి రైతుల ఆందోళన విరమించారు. కొందరు నీటిని చోరీ చేస్తున్నట్లు అధికారులు గుర్తించి పాతకాలువ గేట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీంతో నీటి చోరీకి చెక్ పెట్టినట్లయింది.