పాలేరు పాతకాలువ నీటి చౌర్యానికి చెక్

byసూర్య | Fri, Mar 01, 2024, 04:06 PM

కూసుమంచి మండలంలోని పాలేరు పాత కాలువ నుండి కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లోని రైతులు సాగు చేసిన పంటలకు సాగునీటి అవసరాల కోసం పాత కాలువ నీటిని విడుదల చేయాలని రెండు సార్లు ఆందోళన చేపట్టారు.
అధికారులు సర్దిచెప్పి రైతుల ఆందోళన విరమించారు. కొందరు నీటిని చోరీ చేస్తున్నట్లు అధికారులు గుర్తించి పాతకాలువ గేట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీంతో నీటి చోరీకి చెక్ పెట్టినట్లయింది.


Latest News
 

యాదాద్రిలో స్టీల్ లింక్ బ్రిడ్జి.. దేశంలోనే రెండో అతి పెద్దది Fri, Sep 20, 2024, 10:17 PM
వడ్లకు రూ.500 బోనస్, హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు Fri, Sep 20, 2024, 10:14 PM
90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకుల అత్యాచారం..! Fri, Sep 20, 2024, 10:12 PM
భజన పేరుతో.. మిరప తోటలోనే యవ్వారం పెట్టేశాడు Fri, Sep 20, 2024, 10:00 PM
తెలంగాణలో మరో జూపార్క్ ,,,ఫోర్త్ సిటీలో ఏర్పాటు Fri, Sep 20, 2024, 09:56 PM