పెండింగ్ పనులు పూర్తి చేయాలి

byసూర్య | Tue, Dec 05, 2023, 10:12 AM

బెల్లంపల్లి నియోజకవర్గంలో తాము చేపట్టిన పెండింగ్ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని తాజా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తెలిపారు. సోమవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రూ. 5 కోట్లతో మంజూరైనసర్కిల్, అంబేద్కర్ భవన్, రూ. 50 లక్షలతోకళామందిర్, రూ. 50 లక్షలతో కాంటా ఏరియాలో బస్టాండ్, ఇంటిగ్రేటేడ్ మార్కెట్ను పూర్తి చేయడానికి రూ. 3 కోట్లు మంజూరయ్యాయని వివరించారు.


Latest News
 

యాదాద్రిలో స్టీల్ లింక్ బ్రిడ్జి.. దేశంలోనే రెండో అతి పెద్దది Fri, Sep 20, 2024, 10:17 PM
వడ్లకు రూ.500 బోనస్, హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు Fri, Sep 20, 2024, 10:14 PM
90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకుల అత్యాచారం..! Fri, Sep 20, 2024, 10:12 PM
భజన పేరుతో.. మిరప తోటలోనే యవ్వారం పెట్టేశాడు Fri, Sep 20, 2024, 10:00 PM
తెలంగాణలో మరో జూపార్క్ ,,,ఫోర్త్ సిటీలో ఏర్పాటు Fri, Sep 20, 2024, 09:56 PM