byసూర్య | Tue, Dec 05, 2023, 10:12 AM
బెల్లంపల్లి నియోజకవర్గంలో తాము చేపట్టిన పెండింగ్ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని తాజా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తెలిపారు. సోమవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రూ. 5 కోట్లతో మంజూరైనసర్కిల్, అంబేద్కర్ భవన్, రూ. 50 లక్షలతోకళామందిర్, రూ. 50 లక్షలతో కాంటా ఏరియాలో బస్టాండ్, ఇంటిగ్రేటేడ్ మార్కెట్ను పూర్తి చేయడానికి రూ. 3 కోట్లు మంజూరయ్యాయని వివరించారు.