ఆత్మకూరులో మెగా రక్తదాన శిబిరం...

byసూర్య | Tue, Dec 05, 2023, 09:31 AM

వనపర్తి జిల్లా ఆత్మకూరు ఎంవీ రామన్ పాఠశాలలో సోమవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. యం. వి. రామన్ విద్యా సంస్థ ఛైర్మన్ మాజీ ఎంపీపీ ఎం. శ్రీధర్ గౌడ్ జన్మదినం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో 62 మంది పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు రక్తదానం చేశారు. పాఠశాల ప్రాంగణంలో ఉదయం 10: 00 గంటల నుంచి మధ్యాహ్నం వరకు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతి కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.


Latest News
 

యాదాద్రిలో స్టీల్ లింక్ బ్రిడ్జి.. దేశంలోనే రెండో అతి పెద్దది Fri, Sep 20, 2024, 10:17 PM
వడ్లకు రూ.500 బోనస్, హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు Fri, Sep 20, 2024, 10:14 PM
90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకుల అత్యాచారం..! Fri, Sep 20, 2024, 10:12 PM
భజన పేరుతో.. మిరప తోటలోనే యవ్వారం పెట్టేశాడు Fri, Sep 20, 2024, 10:00 PM
తెలంగాణలో మరో జూపార్క్ ,,,ఫోర్త్ సిటీలో ఏర్పాటు Fri, Sep 20, 2024, 09:56 PM