పురుగుల మందుతాగి చిరు వ్యాపారి ఆత్మహత్య

byసూర్య | Tue, Dec 05, 2023, 09:29 AM

తాగిన మైకంలో పురుగుల మందు త్రాగి చిరువ్యాపారి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జైనూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్సై సందీపకుమార్ వివరాల ప్రకారం. మండలంలోని బాలాజీనగర్ కు చెందిన గాయక్వాడ్ మారుతి సోమవారం రాత్రి కొడుకుతో మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వాలని గొడవపడ్డాడు. దీంతో భావోద్వేగానికి గురై పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య ఊజ్వల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


Latest News
 

యాదాద్రిలో స్టీల్ లింక్ బ్రిడ్జి.. దేశంలోనే రెండో అతి పెద్దది Fri, Sep 20, 2024, 10:17 PM
వడ్లకు రూ.500 బోనస్, హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు Fri, Sep 20, 2024, 10:14 PM
90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకుల అత్యాచారం..! Fri, Sep 20, 2024, 10:12 PM
భజన పేరుతో.. మిరప తోటలోనే యవ్వారం పెట్టేశాడు Fri, Sep 20, 2024, 10:00 PM
తెలంగాణలో మరో జూపార్క్ ,,,ఫోర్త్ సిటీలో ఏర్పాటు Fri, Sep 20, 2024, 09:56 PM