తుఫాన్ నేపథ్యంలో మంగళవారం అన్ని విద్యా సంస్థలకు సెలవు

byసూర్య | Tue, Dec 05, 2023, 09:24 AM

మిచౌoగ్ తుఫాను దృష్ట్యా జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. సోమవారం నుంచి రాగల రెండు రోజులు భారీ వర్ష సూచన ఉందన్నారు. మంగళవారం అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ వి. పి. గౌతమ్ అన్నారు. హాస్టల్ విద్యార్థులు హాస్టల్ విడిచి బయటకు రాకూడదు. హాస్టళ్లలోనే వుండాలన్నారు. కావున సహాయానికి జిల్లా కంట్రోల్ రూం 1077, 9063211298 ని సంప్రదించాలన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.


Latest News
 

యాదాద్రిలో స్టీల్ లింక్ బ్రిడ్జి.. దేశంలోనే రెండో అతి పెద్దది Fri, Sep 20, 2024, 10:17 PM
వడ్లకు రూ.500 బోనస్, హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు Fri, Sep 20, 2024, 10:14 PM
90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకుల అత్యాచారం..! Fri, Sep 20, 2024, 10:12 PM
భజన పేరుతో.. మిరప తోటలోనే యవ్వారం పెట్టేశాడు Fri, Sep 20, 2024, 10:00 PM
తెలంగాణలో మరో జూపార్క్ ,,,ఫోర్త్ సిటీలో ఏర్పాటు Fri, Sep 20, 2024, 09:56 PM