పంచాయతీ కార్యదర్శులు అందు బాటులో ఉండాలి

byసూర్య | Tue, Dec 05, 2023, 09:20 AM

వాతావరణశాఖ ఆదేశాల మేరకు మూడు రోజుల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున పంచాయతీ కార్యదర్శులు అందరూ అందుబాటు లోనే ఉండాలని కారేపల్లి ఎంపీడీవో ఎం. చంద్ర శేఖర్ మంగళవారం ఆదేశించారు. ప్రజలు ఎవరు లోతట్టు ప్రాంతాలకు వెళ్లకూడదని పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద ఉండకూడదని తెలియజేస్తూ దేవాలయాల ద్వారా, గ్రామపంచాయతీ ట్రాక్టర్ ద్వారా విసృత ప్రచారం చేయాలని ఆయన కోరారు.


Latest News
 

యాదాద్రిలో స్టీల్ లింక్ బ్రిడ్జి.. దేశంలోనే రెండో అతి పెద్దది Fri, Sep 20, 2024, 10:17 PM
వడ్లకు రూ.500 బోనస్, హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు Fri, Sep 20, 2024, 10:14 PM
90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకుల అత్యాచారం..! Fri, Sep 20, 2024, 10:12 PM
భజన పేరుతో.. మిరప తోటలోనే యవ్వారం పెట్టేశాడు Fri, Sep 20, 2024, 10:00 PM
తెలంగాణలో మరో జూపార్క్ ,,,ఫోర్త్ సిటీలో ఏర్పాటు Fri, Sep 20, 2024, 09:56 PM