byసూర్య | Sun, Dec 03, 2023, 04:11 PM
భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ స్ఫూర్తి నింపారు.. నేను, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కలిసి పార్టీని ముందుకు నడిపించాం.. సీనియర్ నాయకులందరి సహకారంతో కాంగ్రెస్ విజయం సాధించింది.. మానవ హక్కులను కాపాడటంలో కాంగ్రెస్ ముందు ఉంటుంది.. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తాం, సీపీఐ, సీపీఎం, టీజేఎస్లతో కలిసి ముందుకు వెళ్తాం. కొత్త ప్రభుత్వ ఏర్పాటులో బీఆర్ఎస్ సహకరిస్తుందని ఆశిస్తు్న్నాం అని రేవంత్రెడ్డి తెలిపారు