న‌ర్సాపూర్‌లో సునీత ల‌క్ష్మారెడ్డి విజ‌యం

byసూర్య | Sun, Dec 03, 2023, 03:20 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో న‌ర్సాపూర్‌లో బిఆర్ఎస్ అభ్య‌ర్థి సునీతా ల‌క్ష్మారెడ్డి జ‌య‌కేతనం ఎగుర‌వేశారు. రౌండ్ రౌండ్‌కు ఆధిక్యం మారిన వేళ చివ‌ర‌కు 9,167 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజు రెడ్డి పై సునీత ఘ‌న‌ విజయం సాధించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 22 స్థానాల్లో విజయం సాధించగా, 41 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. అటు బిఆర్ఆర్ ఓటమి దిశగా దూసుకెళ్తుంది. 31 స్థానాల్లో అధిక్యంలో ఉంది బిఆర్ఎస్, ఇప్పటివరకు 9 స్థానాల్లో బిఆర్ఎస్ గెలుపొందింది.


Latest News
 

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు Mon, Sep 23, 2024, 10:19 PM
బీజేపీలోకి వైసీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య..? కాషాయ పార్టీ టార్గెట్ అదే Mon, Sep 23, 2024, 10:18 PM
మీ సేవ కేంద్రాల్లో డేటా క్రాష్.. ఆందోళనలో దరఖాస్తుదారులు Mon, Sep 23, 2024, 10:16 PM
మూడ్రోజుల క్రితమే ఇంటి రిజిస్ట్రేషన్.. అంతలోనే కూల్చేసిన 'హైడ్రా' Mon, Sep 23, 2024, 10:14 PM
ప్రైవేట్‌ హాస్పిటల్‌లో దారుణం.. డబ్బు కట్టలేదని కుట్లు విప్పేశారు Mon, Sep 23, 2024, 10:12 PM