తెలంగాణలో ఏడుగురు మంత్రులు వెనుకంజ

byసూర్య | Sun, Dec 03, 2023, 12:13 PM

ప్రస్తుతం జరగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో పలువురు మంత్రులు వెనకంజలో ఉన్నారు. వెనుకంజలో ఉన్నవారిలో రహదారుల, భవనాల శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్దికి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు,పర్యాటక, క్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, దేవాదాయ,ధర్మాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్, సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌లు ఉన్నారు.


▪️ఖమ్మం - పువ్వాడ అజయ్.


▪️పాలకుర్తి - ఎర్రబెల్లి దయాకర్ రావు.


▪️నిర్మల్ - ఇంద్రకరణ్ రెడ్డి.


▪️బాల్కొండ - వేముల ప్రశాంత్ రెడ్డి.


▪️ధర్మపురి - కొప్పుల ఈశ్వర్.


▪️మహబూబ్‌నగర్ - శ్రీనివాస్ గౌడ్.


▪️వనపర్తి - నిరంజన్ రెడ్డి.


Latest News
 

గురజాడ అప్పారావు జయంతి కార్యక్రమం Sat, Sep 21, 2024, 03:51 PM
రాహుల్ వ్యాఖ్యలపై నిరసన Sat, Sep 21, 2024, 03:47 PM
పేదలకు వరం సీఎం సహాయనిధి Sat, Sep 21, 2024, 03:42 PM
ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేసి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తాం Sat, Sep 21, 2024, 03:37 PM
దామ్రాజపల్లిలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన Sat, Sep 21, 2024, 03:34 PM