byసూర్య | Sat, Dec 02, 2023, 12:05 PM
కొత్తపెళ్లి మండలం రేకుర్తి లో స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సుదర్శన చక్ర దేవాలయం లో కరీంనగర్ బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ ఎమ్మెల్యేగా భారీ మెజారిటీ తో గెలుపొందాలని ప్రత్యేక పూజలు నిర్వహించరు. పొన్నాల రాము, గొట్టుముక్కుల రాంచంద్రారెడ్డి, అవుదుర్తి సాయి కుమార్, కొలి చరణ్, యస్వాడ రాహుల్, రౌతు కిరణ్, చింతల ఆంజనేయులు, తూర్పటి వెంకటస్వామి, తదితరులు పాల్గొన్నారు