ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

byసూర్య | Fri, Dec 01, 2023, 05:09 PM

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం పత్తి, మిర్చీ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చీ ధర రూ. 24, 400 జెండా పాట పలకగా, కొత్త మిర్చీ ధర రూ. 22, 500 జెండాపాట పలికింది.
క్వింటా పాత పత్తి ధర రూ. 6, 600, కొత్త పత్తి ధర రూ. 6, 700 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత రోజు కంటే ఈరోజు ఏసీ మిర్చీ ధర రూ. 100, పాత పత్తి ధర రూ. 50, కొత్త పత్తి ధర రూ. 50 తగ్గినట్లు వ్యాపారస్తులు తెలిపారు.


Latest News
 

వ్యర్థాలను తొలగించే బాధ్యత బిల్డర్లదేనన్న హైడ్రా కమిషనర్ Sun, Oct 27, 2024, 03:35 PM
మూసీ పునరుజ్జీవ పనులను కేసీఆర్ ఎప్పుడో ప్రారంభించారన్న కేటీఆర్ Sun, Oct 27, 2024, 03:34 PM
జన్వాడ ఫామ్‌హౌస్‌పై సీఎం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వ్యాఖ్య Sun, Oct 27, 2024, 03:32 PM
బావమరిది ఫామ్‌హౌస్‌లోనే రేవ్ పార్టీలు నిర్వహిస్తారా? అని బండి నిలదీత Sun, Oct 27, 2024, 03:30 PM
రూ.200 కోట్లతో స్కిల్ వర్సిటీ భవన నిర్మాణాలకు ముందుకు వచ్చిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ Sun, Oct 27, 2024, 03:28 PM