గువ్వల బాలరాజును అడ్డుకున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు

byసూర్య | Fri, Dec 01, 2023, 05:07 PM

బల్మూరు మండల కేంద్రంలో 169 పోలింగ్‌ కేంద్రం వద్ద బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గువ్వల బాలరాజును కాంగ్రెస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలింగ్‌ బూత్‌లో ఓటు వేస్తున్న ఓటరుతో ఎలా వేస్తున్నావ్‌ అంటూ ప్రశ్నించడం ఏమిటని కాంగ్రెస్‌ కార్యకర్తలు నిలదీ శారు. దీంతో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య వాదోప వాదాలు జరిగాయి.
సంబంధిత ఎన్నికల అధికారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఓటు వేసే చోటికి వెళ్లి ఓటర్‌తో ఇలా వేయాలని చెప్పి ప్రలోభాలకు గురిచేశారని ఆరోపించారు. తోపులాట జరగడంతో ఎన్నికల సిబ్బంది, పోలీసులు గువ్వల బాలరాజుకు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.


Latest News
 

కేటీఆర్ ను తప్పుడు కేసులో ఇరికించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు: బీఆర్ఎస్ Sun, Oct 27, 2024, 05:31 PM
పర్యాటకుల శుభవార్త.. పరవళ్లు తొక్కే కృష్ణమ్మ అలలపై సాగర్ టూ శ్రీశైలం థ్రిల్లింగ్ ప్రయాణం Sun, Oct 27, 2024, 04:42 PM
హైదరాబాద్ లో తొలి డబుల్‌ డెక్కర్, ఎలివేటెడ్‌ కారిడార్లు.. నిర్మాణంపై హెచ్ఎండీఏ కీలక నిర్ణయం Sun, Oct 27, 2024, 04:41 PM
జన్వాడ ఫాంహౌస్‌లో అర్ధరాత్రి పార్టీ.. పోలీసుల మెరుపు దాడి, డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్ Sun, Oct 27, 2024, 04:39 PM
ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు.. డిసెంబర్ చివరి నాటికి, మంత్రి కోమటిరెడ్డి కీలక ఆదేశాలు Sun, Oct 27, 2024, 04:38 PM