byసూర్య | Wed, Nov 29, 2023, 08:03 AM
నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ కొనసాగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ ఉదయ్ కుమార్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. గురువారం ఉదయం 5 గంటల్లోగా ఏజెంట్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని, 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభించాలని స్పష్టం చేశారు. 48 గంటల మందు ఓపీనియన్ పోల్స్, డిబేట్, ఇంటర్వ్యూ, అనాలసిస్ వంటివి నిర్వహిస్తే నిబంధనల ఉల్లంఘనల కిందకు వస్తుందన్నారు.