పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

byసూర్య | Wed, Nov 29, 2023, 08:03 AM

నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ కొనసాగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ ఉదయ్ కుమార్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. గురువారం ఉదయం 5 గంటల్లోగా ఏజెంట్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని, 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభించాలని స్పష్టం చేశారు. 48 గంటల మందు ఓపీనియన్ పోల్స్, డిబేట్, ఇంటర్వ్యూ, అనాలసిస్ వంటివి నిర్వహిస్తే నిబంధనల ఉల్లంఘనల కిందకు వస్తుందన్నారు.


Latest News
 

యాదాద్రిలో స్టీల్ లింక్ బ్రిడ్జి.. దేశంలోనే రెండో అతి పెద్దది Fri, Sep 20, 2024, 10:17 PM
వడ్లకు రూ.500 బోనస్, హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు Fri, Sep 20, 2024, 10:14 PM
90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకుల అత్యాచారం..! Fri, Sep 20, 2024, 10:12 PM
భజన పేరుతో.. మిరప తోటలోనే యవ్వారం పెట్టేశాడు Fri, Sep 20, 2024, 10:00 PM
తెలంగాణలో మరో జూపార్క్ ,,,ఫోర్త్ సిటీలో ఏర్పాటు Fri, Sep 20, 2024, 09:56 PM