5,028 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగం

byసూర్య | Wed, Nov 29, 2023, 08:00 AM

నాగర్కర్నూల్ జిల్లాలో మొత్తం 5,028 మందిపోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారని కలెక్టర్ తెలిపారు. ఏళ్లు పైబడిన వృద్ధులు, విక లాంగులు ఓటు వేశారన్నారు. అలాగే ఎన్నికల విధుల్లో భాగంగా సిబ్బంది మంగళవారం సాయంత్రం వరకు నాగర్ కర్నూల్, అచ్చంపేట కొల్లాపూర్ లలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటుహక్కు వినియోగించుకున్నారని చెప్పారు. ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ బుధవారం వరకు వినియోగించుకునే అవకాశం ఉందన్నారు.


Latest News
 

యాదాద్రిలో స్టీల్ లింక్ బ్రిడ్జి.. దేశంలోనే రెండో అతి పెద్దది Fri, Sep 20, 2024, 10:17 PM
వడ్లకు రూ.500 బోనస్, హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు Fri, Sep 20, 2024, 10:14 PM
90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకుల అత్యాచారం..! Fri, Sep 20, 2024, 10:12 PM
భజన పేరుతో.. మిరప తోటలోనే యవ్వారం పెట్టేశాడు Fri, Sep 20, 2024, 10:00 PM
తెలంగాణలో మరో జూపార్క్ ,,,ఫోర్త్ సిటీలో ఏర్పాటు Fri, Sep 20, 2024, 09:56 PM