byసూర్య | Wed, Nov 29, 2023, 08:00 AM
నాగర్కర్నూల్ జిల్లాలో మొత్తం 5,028 మందిపోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారని కలెక్టర్ తెలిపారు. ఏళ్లు పైబడిన వృద్ధులు, విక లాంగులు ఓటు వేశారన్నారు. అలాగే ఎన్నికల విధుల్లో భాగంగా సిబ్బంది మంగళవారం సాయంత్రం వరకు నాగర్ కర్నూల్, అచ్చంపేట కొల్లాపూర్ లలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటుహక్కు వినియోగించుకున్నారని చెప్పారు. ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ బుధవారం వరకు వినియోగించుకునే అవకాశం ఉందన్నారు.