బిల్డింగ్ పై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

byసూర్య | Tue, Sep 26, 2023, 12:26 PM

 హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖాజాగూడ ఓక్రిడ్జ్ పాఠశాలలో 10వ తరగతి రేయాన్ష్ రెడ్డి ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసై చివరకు భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆన్లైన్ గేమ్స్‌కు బానిస కావడంతో పాటు చదువులో ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు వారు అనుమానిస్తున్నారు.


Latest News
 

PAC చైర్మన్ ఎంపికపై కాంగ్రెస్ విధానాన్ని ఎండగట్టిన వేముల ప్రశాంత్ Mon, Oct 28, 2024, 02:29 PM
బోరంచ నల్ల పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న డీఎస్పీ Mon, Oct 28, 2024, 02:22 PM
క్వారీలో దూకి యువకుడి ఆత్మహత్య Mon, Oct 28, 2024, 02:21 PM
అంబేద్కర్ జాతీయ అవార్డును అందుకున్న కోటి Mon, Oct 28, 2024, 01:55 PM
సదర్ సమ్మేళనం పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గూడెం Mon, Oct 28, 2024, 01:36 PM