మంత్రి కేటీఆర్ కు షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే

byసూర్య | Tue, Sep 26, 2023, 12:39 PM

ఉప్పల్ భగాయత్ వద్ద మూసీ పై బ్రిడ్జి నిర్మాణానికి సోమవారం మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అయితే ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి దూరంగా ఉండటంతో పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల సీఎం కేసీఆర్ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన లిస్టులో తన పేరు లేకపోవడంతోనే తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా కేటీఆర్ కార్యక్రమానికి రాకపోవడంతో కేటీఆర్ కు షాక్ ఇచ్చినట్లు అయిందని చర్చించుకుంటున్నారు.


Latest News
 

డిసెంబర్ 9 కల్లా రెండు లక్షల రుణమాఫీ! Mon, Oct 28, 2024, 03:45 PM
హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు Mon, Oct 28, 2024, 03:37 PM
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం Mon, Oct 28, 2024, 03:32 PM
హైదరాబాద్‌ లో విషాదం ...మోమోస్‌ తిని ఓ మహిళ మృతి Mon, Oct 28, 2024, 02:53 PM
PAC చైర్మన్ ఎంపికపై కాంగ్రెస్ విధానాన్ని ఎండగట్టిన వేముల ప్రశాంత్ Mon, Oct 28, 2024, 02:29 PM