byసూర్య | Sun, Sep 24, 2023, 11:20 AM
ర్మూర్ డివిజన్ నుండి కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగే అహింసాయుత మహా కరుణ మెగా శాఖాహార ర్యాలీకి పీఎస్ ఎస్ ఎమ్ నవనాథపురం కమిటీ ఆర్మూర్ వారి ఆధ్వర్యంలో ఆదివారం 100 మంది బయలుదేరి వెళ్లారు. శాఖాహార ర్యాలీలో పాల్గొనడం ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా ఈ శాఖాహార ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూగజీవాలను సంరక్షించాలని కోరుతూ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.