అహింసాయుత శాఖాహార ర్యాలీకై బయలుదేరిన పీఎస్ఎస్ఎమ్ సభ్యులు

byసూర్య | Sun, Sep 24, 2023, 11:20 AM

ర్మూర్ డివిజన్ నుండి కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగే అహింసాయుత మహా కరుణ మెగా శాఖాహార ర్యాలీకి పీఎస్ ఎస్ ఎమ్ నవనాథపురం కమిటీ ఆర్మూర్ వారి ఆధ్వర్యంలో ఆదివారం 100 మంది బయలుదేరి వెళ్లారు. శాఖాహార ర్యాలీలో పాల్గొనడం ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా ఈ శాఖాహార ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూగజీవాలను సంరక్షించాలని కోరుతూ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.


Latest News
 

హైదరాబాదీలకు శుభవార్త.. ఇక ఇంటి వద్దకే ఆ సేవలు.. మంత్రి కీలక ప్రకటన Sat, Oct 26, 2024, 11:43 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Sat, Oct 26, 2024, 10:15 PM
నేష‌న‌ల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు Sat, Oct 26, 2024, 10:13 PM
ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా.. నగరం మరో ఐకానిక్ నిర్మాణం: సీఎం రేవంత్ Sat, Oct 26, 2024, 09:28 PM
గ్రీజు వంటి నూనె, కుళ్లిన చికెన్.. హోటల్స్, స్వీట్ షాపుల్లో దారుణాలు Sat, Oct 26, 2024, 09:27 PM