byసూర్య | Sun, Sep 24, 2023, 11:19 AM
క్రాస్ మసాజ్ చేస్తున్న స్పా సెంటర్పై సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం దాడి చేశారు. దాడిలో ముగ్గురు నిర్వాహకులు, ఐదుగురు కస్టమర్లు, నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. నగరానికి చెందిన బండి అనిల్కుమార్, కిషన్ సింగ్ హజారీ, దుర్గా ప్రసాద్ కలిసి యంత్ర స్పా హిమాయత్నగర్లో నిర్వహిస్తున్నారు. కస్టమర్లు అజ్మత్ అలీ అన్సారీ, కృష్ణ కుమార్ బహేటి, అజయ్ సింగ్ రామనాథన్ ను అదుపులోకి తీసుకున్నారు.