స్పా సెంటర్‌పై పోలీసుల దాడి

byసూర్య | Sun, Sep 24, 2023, 11:19 AM

క్రాస్ మసాజ్ చేస్తున్న స్పా సెంటర్‌పై సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం దాడి చేశారు. దాడిలో ముగ్గురు నిర్వాహకులు, ఐదుగురు కస్టమర్లు, నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. నగరానికి చెందిన బండి అనిల్‌కుమార్, కిషన్ సింగ్ హజారీ, దుర్గా ప్రసాద్ కలిసి యంత్ర స్పా హిమాయత్‌నగర్‌లో నిర్వహిస్తున్నారు. కస్టమర్లు అజ్మత్ అలీ అన్సారీ, కృష్ణ కుమార్ బహేటి, అజయ్ సింగ్ రామనాథన్ ను అదుపులోకి తీసుకున్నారు.


Latest News
 

హైదరాబాదీలకు శుభవార్త.. ఇక ఇంటి వద్దకే ఆ సేవలు.. మంత్రి కీలక ప్రకటన Sat, Oct 26, 2024, 11:43 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Sat, Oct 26, 2024, 10:15 PM
నేష‌న‌ల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు Sat, Oct 26, 2024, 10:13 PM
ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా.. నగరం మరో ఐకానిక్ నిర్మాణం: సీఎం రేవంత్ Sat, Oct 26, 2024, 09:28 PM
గ్రీజు వంటి నూనె, కుళ్లిన చికెన్.. హోటల్స్, స్వీట్ షాపుల్లో దారుణాలు Sat, Oct 26, 2024, 09:27 PM