ఏపీకి తరలిస్తున్న 21 కేజీల గంజాయి స్వాధీనం

byసూర్య | Sun, Sep 24, 2023, 11:18 AM

ఒడిశా నుంచి ఏపీకి తరలిస్తున్న 21 కేజీల గంజాయిని కల్లూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కల్లూరులోని షుగర్ ఫ్యాక్టరీ వద్ద శనివారం ఎస్ఐ పి. రఘు ఆధ్వర్యాన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఒడిశాకు చెందిన సుజిత సుర్జ్యా మోటార్ సైకిల్ పై 21 కేజీల గంజాయితో ఏపీలో అమ్మేందుకు వెళ్తుండగా పట్టుకున్నారు. గంజాయి విలువ రూ. 4. 20 లక్షలు, గంజాయితో పాటు మోటార్ సైకిల్ ను సీజ్ చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.


Latest News
 

హైదరాబాదీలకు శుభవార్త.. ఇక ఇంటి వద్దకే ఆ సేవలు.. మంత్రి కీలక ప్రకటన Sat, Oct 26, 2024, 11:43 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Sat, Oct 26, 2024, 10:15 PM
నేష‌న‌ల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు Sat, Oct 26, 2024, 10:13 PM
ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా.. నగరం మరో ఐకానిక్ నిర్మాణం: సీఎం రేవంత్ Sat, Oct 26, 2024, 09:28 PM
గ్రీజు వంటి నూనె, కుళ్లిన చికెన్.. హోటల్స్, స్వీట్ షాపుల్లో దారుణాలు Sat, Oct 26, 2024, 09:27 PM