byసూర్య | Sun, Sep 24, 2023, 11:03 AM
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా ఎమ్మెల్సీ కవితను రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని గుర్తు చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కవిత ఆందోళన చేయడంతోనే కదలిక వచ్చిందని పేర్కొన్నారు.