రూ.1.25 లక్షల చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

byసూర్య | Sat, Sep 23, 2023, 03:36 PM

నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం అన్నాసాగర్ గ్రామానికి చెందిన బాధిత కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి విడుదలైన రూ. 1. 25లక్షల చెక్కును శనివారం ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం సహాయనిధి ద్వారా లక్షలాది మంది పేదలు లబ్ధిపొందుతున్నారని అన్నారు. కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు.. పవిత్రమైన ఆలయంలో అలా చేసినందుకే Mon, Oct 21, 2024, 10:13 PM
క్రస్ట్ గేట్‌లో ఇరుక్కున్న భారీ కొండచిలువ.. ఇలాంటి స్నేక్ రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటివరకూ చూసుండరు Mon, Oct 21, 2024, 10:11 PM
తెలంగాణవాసులకు బిగ్ షాక్.. విద్యుత్ ఛార్జీల పెంపు Mon, Oct 21, 2024, 10:10 PM
ప్రభుత్వ బ్యాంక్ హెచ్చరిక.. వారికి 5 రోజులే గడువు.. అలా చేస్తేనే ఖాతాలోకి డబ్బులు Mon, Oct 21, 2024, 09:58 PM
తెలంగాణ పోలీసులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. అంతర్జాతీయ ప్రమాణాలతో.. ఉత్తర్వులు జారీ Mon, Oct 21, 2024, 09:56 PM